Womens Test

మహిళా క్రికెట్ శిఖరం ఆస్ట్ర్రేలియా ఎట్టకేలకు భారత్ కు చిక్కింది. నాలుగురోజుల టెస్టు తొలిరోజు ఆటలోనే కంగారూజట్టు 219 పరుగులకే కుప్పకూలింది

ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టుమ్యాచ్ లో భారీవిజయానికి భారత్ గట్టి పునాది వేసుకొంది. 473 పరుగుల ఆధిక్యంతో పట్టు బిగించింది.