wedding

రాజస్థాన్‌ ధోల్‌పుర్‌ జిల్లాలో వివాహ వేడుకలకు వెళ్తున్న బస్సును టెంపో డీ కొట్టడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

సాధార‌ణంగా మే నెల‌లో కూడా పెళ్లి ముహూర్తాలు బాగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 26తోనే ముహూర్తాల‌న్నీ అయిపోతున్నాయి. త‌ర్వాత మూఢం వ‌స్తుంది.