కేరళ విపత్తులో మృతుల సంఖ్య 107– శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ పెరుగుతున్న మృతుల సంఖ్యJuly 30, 2024 కేరళలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర విపత్తులో మృతుల సంఖ్య సాయంత్రానికి 107కు చేరింది.