మూడో రోజు ముగిసిన ఆట..భారత్ 3 వికెట్ల నష్టానికి 231 పరుగులుOctober 18, 2024 న్యూజిలాండ్తో తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. బెంగళూరులో మూడోరోజు రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది