Virat kohali

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. బెంగళూరులో మూడోరోజు రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది