ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ నిర్వహించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిందని వెంటనే పనులు చేపట్టాలని పవన్ అధికారులకు సూచించారు