Vijayawada

విజ‌య‌వాడ‌లో విషాదం చోటుచేసుకుంది. గురునాన‌క్‌న‌గ‌ర్‌కు చెందిన ఆర్థోపెడిక్ డాక్ట‌ర్ శ్రీనివాస్, ఆయ‌న కుటుంబంలో మ‌రో న‌లుగురు ఒకేసారి మృతి చెందారు.

ప్రపంచ విలువిద్య పోటీలలో విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ తన బంగారు వేటను కొనసాగిస్తోంది. 2024 సీజన్ పోటీలలో సైతం గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.