ఏపీ చంద్రబాబు నూతన సంవత్సరం సందర్భంగా కనక దుర్గమ్మను దర్శించుకున్నారు.
Vijayawada
రెండు ప్రాజెక్టుల తొలి దశ డీపీఆర్లకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్
పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో లాంతర్ ర్యాలీ నిర్వహించారు
కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన తర్వాత డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. గురునానక్నగర్కు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్, ఆయన కుటుంబంలో మరో నలుగురు ఒకేసారి మృతి చెందారు.
ప్రపంచ విలువిద్య పోటీలలో విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ తన బంగారు వేటను కొనసాగిస్తోంది. 2024 సీజన్ పోటీలలో సైతం గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.