vijayasai

తాను పార్టీకి విధేయుడినని, నిబద్ధత, నిజాయితీ కలిగిన వైసీపీ కార్యకర్తనని చెప్పారు విజయసాయిరెడ్డి. జగన్ నాయకత్వంలో తాను అంకిత భావంతో పనిచేస్తానన్నారు.

ఏపీ సీఎం, తెలంగాణ సీఎం మధ్య స్నేహం ఉందని, అయితే ఆ స్నేహం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఉంటే మాత్రం తాము అంగీకరించబోమన్నారు విజయసాయిరెడ్డి.