USCIRF

భారతదేశంలో మత స్వేచ్ఛ పరిస్థితులు గణనీయంగా దిగజారాయి. ఈ సంవత్సరంలో, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితులు, ఇతర మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూ జాతీయవాద ఎజెండాను ప్రోత్సహించే విధానాలను భారత ప్రభుత్వం అనుసరించింది. ”అని USCIRF తన నివేదికలో పేర్కొంది.