ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఓ విచిత్రమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది. న్యూయార్క్ వేదికగా ఈరోజు జరిగే పోరులో భారత్ తో అమెరికా పేరుతో ఓ మినీభారతజట్టు తలపడుతోంది.
USA
ఇటీవల బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను యూఎస్ఏ జట్టు 2-1 తేడాతో గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో పెద్దపెద్ద జట్లకే షాకులివ్వడం అలవాటు చేసుకున్న బంగ్లా జట్టుకు షాకిచ్చింది అమెరికా.
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ పసికూనజట్లలో ఒకటైన అమెరికా సంచలనం సృష్టించింది. ప్రపంచ 9వ ర్యాంక్ జట్టు బంగ్లాదేశ్ పై వరుస విజయాలతో సిరీస్ ఖాయం చేసుకొంది.
వీసాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఆధునికీకరిస్తున్నట్లు అమెరికన్ కాన్సులేట్ వెల్లడించింది. వీసా ఫీజు చెల్లింపులు, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు తదితర సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.
అమెరికా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీతో.. ఇండియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చించాలని జో బైడెన్ను ఆ దేశ చట్ట సభ్యులు కోరారు.
మినీ వ్యానులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్లు కాగా, ఒకరు తూర్పు గోదావరి జిల్లా కడియపులంక వాసిగా గుర్తించారు.
తమకు భారత దేశం, పాకిస్తాన్ రెండూ సమానమే అని అమెరికా స్పష్టం చేసింది. ఆ రెండు దేశాలు వేరు వేరు అంశాల్లో తమకు భాగస్వాములని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు.
ముస్లింలను కించపర్చేవిధంగా అమెరికాలో బుల్డోజర్ల ప్రదర్శన చేసిన అమెరికన్ ఇండియన్లు క్షమాపణలు చెప్పారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజు తాము చేసిన పనికి చింతిస్తున్నామని అమెరికాలోని ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ లేఖ విడుదల చేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాసంపై FBI దాడి చేసింది. వైట్ హౌజ్ నుండి ట్రంప్ తీసుకవచ్చిన కొన్ని కీలక పత్రాల కోసమే ఈ దాడి జరిగినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.