సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది.
UPSC
మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.
యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడంతో పూజా ఖేడ్కర్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నియామక ప్రక్రియలో లోపాలు ఉన్నట్టు బట్టబయలు కావడంతో చైర్మన్ రాజీనామా చేశారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
గతంలో విడుదల చేసిన క్యాలెండర్కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ ఇచ్చింది. UPSC CSE 2024 పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.