TTD

తిరుపతి వాసులకు టీటీడీ శుభ వార్త చెప్పింది. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.