హిమాచల్ ప్రదేశ్లోని గగల్, దార్లఘాట్లో ఉన్న అదానీకి చెందిన ACC, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీల నుండి రోజూ 7 వేల ట్రక్ లతో సిమెంట్ సరఫరా అవుతుంది. అయితే సిమెంట్ సరఫరాకు ట్రక్ యజమానులు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని అది తమకు లాభదాయకం కాదని అదానీ గ్రూపు తన కంపెనీలను మూసేసింది.