కివీస్ ఓటమి కలిసొచ్చింది.. ఐటీసీ టేబుల్లో టాప్ ప్లేస్కు భారత్March 3, 2024 ధర్మశాలలో ఇంగ్లాండ్తో జరగబోతున్న చివరి టెస్ట్లో గెలిస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలబడుతుంది. ఒకవేళ ఓడితే మళ్లీ మూడో ప్లేస్కు పడిపోయే అవకాశాలూ ఉన్నాయి.