to take oath as Delhi chief minister

ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలోని రాజ్‌ నివాస్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆతిశీతోపాటు మరో ఐదుగురిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు.