తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమంSeptember 23, 2024 శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలో యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు.
తిరుమల లడ్డూ వివాదం.. బాధ్యులపై కఠిన చర్యలు: పవన్September 20, 2024 తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగించంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.