Tirupati

జనసేన నేత కిరణ్‌ రాయల్‌ తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది.

తిరుపతి వాసులకు టీటీడీ శుభ వార్త చెప్పింది. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.