స్వామి వారిని దర్శించుకొని పులకించిన భక్తులు
tirumala
తిరుమలలో శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు నిర్వహించిన గరుడ సేవ ఘనంగా ప్రారంభమయ్యింది. లక్షలాధిగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు గోవిందానామ స్మరణతో మారుమ్రోగాయి.
మాడవీదుల్లో దర్శనమిచ్చిన మలయప్పస్వామి
శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. . శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తిరుమల కొండపైకి వాహనాలకు ప్రవేశం లేదని అధికారులు తెలిపారు.
కంగుతిన్న భక్తులు.. ఆకులో జెర్రి వచ్చిందని సమర్థించుకునే ప్రయత్నం చేసిన అధికారులు
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్
ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు
నెయ్యి కల్తీ అయినట్టు ఆధారం చూపించండి : సుప్రీం కోర్టు
మూడు రోజుల పాటు తిరుపతిలోనే సిట్ టీమ్