‘మో’ కవిత్వం అర్థం కాదనే అభియోగం కొత్తదేమీకాదు. వేగుంట మోహనప్రసాద్ కుదించుకుని ‘మో’ అవడంవల్ల ఏ’మో’, పూర్తిని పూర్తిగా ఇవ్వకుండా, పరిమిత దేహపు |జన్మనుండే పరిపూర్ణత అందుకోవాలన్న…
Telugu Poets
‘మో’అన్న ఏకాక్షరంతో సాహితీలోకంలో ప్రసిద్ధంగా వ్యవహృతులైన ప్రముఖ కవి, రచయిత, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి వేగుంట మోహనప్రసాద్ తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందారు .ఆయన…
దాదాపు ముప్ఫయి ఏళ్ళు రేడియో , రంగస్థల, నాటక రచయితగా బాగా సుప్రసిద్ధులు. ఎంతోమంది సాహితీవేత్తలకు సన్నిహితులు. ఎంత పెద్ద కథనైనా లేదా ఒక గంట రేడియో…
గత అయిదు సంవత్సరాలుగా వరుసగా అటు కవిత్వమూ, ఇటు వచనమూ రాస్తున్న రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి. ఆమె వెలువరించిన ‘ఎడారి చినుకు’ దీర్ఘ కవిత, ‘చీకటి వెన్నెల’ కథా సంపుటి ఆవిష్కరణ సభ జూలై 22వ తేదీ సాయంత్రం రవీంద్రభారతిలో జరగనుంది.
తెలుగు కథా రచయిత, నవలా రచయిత, రేడియో ప్రయోక్త గా పేరుతెచ్చుకున్న గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17…
ఉత్పలసత్యనారాయణాచార్య తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు.ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతానికి చెందిన ఉత్పల…
తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించిన దిగంబర కవులలో ఒకరు. మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. దిగంబర కవిత్వోద్యమం ప్రారంభించినప్పుడు మహాస్వప్న పేరుతో రచనలు చేశారు. మహాస్వప్న…
జూన్ ’15 నేడు ద్వానా శాస్త్రి 75 వ జయంతి
ధారా రామనాథ శాస్త్రి గారు సంప్రదాయక వైదిక కుటుంబంలో 1932 జూన్ 11 న ఒంగోలు లో సత్యవతమ్మ, వెంకటేశ్వరశాస్త్రి దంపతులకు జన్మించారు . ఈయన తాత…
ఎన్నోసంవత్సరాలనుండి ఆ కొండ అలాగే నిలబడివుందిఅలాగని కాలానికి కొలమానమూకాదు ,తెలివితేటలకూ చిహ్నమూ కాదు.కదలక మెదలక స్తబ్దంగా గడ్డకట్టిన దు:ఖపు బిందువులా దాని ఉనికి.1ఎందుకలా ఇన్ని యుగాలుగా నిరీక్షిస్తున్నాయో,…