కేటీఆర్.. ఈ పేరు చెప్తే చాలు సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు గుర్తు పట్టేస్తారు. ఒకవైపు పార్టీని నడిపించే బాధ్యత భుజాన వేసుకొని.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి…
Telangana
ఇరు పార్టీల తీరు చూస్తుంటే ప్రస్తుతానికి వ్యూహాత్మక దూరం పాటిస్తున్నట్లే అర్థం అవుతోంది. కొంత కాలం పాటు ఇలాగే వ్యవహరించడం బెటర్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ లేదా మేఘాల విస్ఫోటనం అని వాతావరణ శాఖ చెబుతోంది.
ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ భారత్ లో తమ విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం, అందులోనూ తెలంగాణను ఎంచుకోవడం ఆషామాషీ విషయం కాదు. కేవలం కంపెనీలను ఆహ్వానిస్తేనో, రాయితీలు ప్రకటిస్తేనో, మౌలిక వసతుల హామీ ఇస్తేనో ఇది సాధ్యం అవుతుందని అనుకోలేం. అంతకు మించి జరిగిన కృషి ఫలితమే తెలంగాణకు ‘సాఫ్రాన్’ కంపెనీ రావడం. తాజాగా శంషాబాద్లో ‘సాఫ్రాన్’ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సంస్థ మెగా ఏరో ఇంజిన్ (MRO) ఫెసిలిటీ సెంటర్ ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ […]
తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో తాము విధించిన జరిమానాను ఏళ్ల తరబడి చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులు 100 శాతం ఎస్టీలకే చెందేలా ఒక జీవోను తీసుకొని వచ్చింది. సదరు జీవోను సవాల్ చేస్తూ కొన్ని ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వాదోపవాదనలు విన్న తర్వాత ఆ జీవో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పింది. ఉమ్మడి […]
తెలంగాణలో కొంతకాలంగా ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తోంది. బీజేపీకి రాజకీయంగా మేలు చేసేలా గవర్నర్ తమిళసై వ్యవహరిస్తున్నారన్నది అధికార పార్టీ ఆరోపణ. ఇటీవల గవర్నర్ ప్రసంగం కూడా లేకుండానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఈ గ్యాప్ ప్రభావం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ స్పష్టంగా కనిపించింది. గవర్నర్ తమిళసై రాజ్భవన్లో సాదాసీదాగా రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధికార యంత్రాంగం నుంచి కూడా ఎవరూ పెద్దగా హాజరుకాలేదు. ఈ సందర్బంగా ప్రసంగించిన గవర్నర్… […]
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఫుల్లుగా క్లాస్ పీకారు. పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని నేతలకు హితబోధ చేశారు. పార్టీలో విభేదాలపై మీడియాకు ఎక్కి రచ్చ చేయొద్దంటూ ఆయన నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం గాంధీ భవన్లో జరిగిన పార్టీ చింతన్ శిబిర్ తొలి రోజు సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ భేటీలో పలు కీలక అంశాలపై వాడీవేడిగా చర్చ సాగగా… ఏదైనా సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య చర్చించుకుని పరిష్కరించుకోవాలని […]