కంపెనీకి కాదు, జీతానికే ప్రాధాన్యం.. ఐటీలో రికార్డ్ స్థాయిలో వలసలు..October 6, 2022 డిజిటలైజేషన్తో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరగడంతో వలసల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉద్యోగులు వలస వెళ్లకుండా ఆయా కంపెనీలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థలు ఇస్తున్న ఆఫర్లు నచ్చడంతో వారు వెంటనే కంపెనీ మారిపోతున్నారు.