ఏపీలో రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
ఆగస్ట్-1 వతేదీ ఉదయం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పూర్తవ్వాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఆరోజే 99 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని డెడ్ లైన్ పెట్టారు.