రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే వాటిని తమిళనాడు ప్రతిఘటిస్తుంది. విజయం సాధిస్తుందన్న స్టాలిన్
Tamil Nadu
తమిళనాడులో కొనసాగుతున్న రచ్చ
‘హిందీ అధికారిక భాష మాత్రమే. జాతీయ భాష కాదని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు
కొత్తగా వివాహం చేసుకునే జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు.
నేడు ప్రమాణం..మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ ఆర్.ఎస్. రవి శనివారం ఆమోదం
ముఖ్యమంత్రి స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని ఏకంగా డిప్యూటీ సీఎంను చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఏరోజుకారోజు బంగారం, వెండి ధరలు ఆల్టైం గరిష్ట ధరలు నమోదు చేస్తున్నాయి. శుక్రవారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.600 వృద్ధి చెంది రూ.75,160 పలుకుతున్నది.
పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందానికి తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నాడు.
ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించి అందులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతిచెందారు.
తమిళనాడులో దేవాలయాల్లో మగవారితో సమానంగా మహిళలను సైతం అర్చకులుగా నియమించడంలో ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ కె స్టాలిన్ ఈ మేరకు ప్రకటన చేశారు.