T20 Series

ఏకపక్షంగా సాగుతున్న భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. వరుసగా మూడో విజయానికి సూర్యసేన గురిపెట్టింది.