Sushmita Konidela,Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవికి ప్రధానమంత్రి మోడీ రాజ్యసభ ఎంపీ పదవి ఆఫర్ చేశారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా చిరంజీవి కుమార్తె సుస్మిత స్పందించారు.