సూరత్లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం, ఏడుగురు మృతిJuly 7, 2024 గుజరాత్లోని సూరత్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సచిన్ పాలి గ్రామంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు.