Sunil Gavaskar

ఒక సిరీస్‌లో 600కు పైగా ప‌రుగుల‌ను గ‌వాస్క‌ర్‌, కోహ్లీ రెండేసిసార్లు సాధించారు. దిలీప్ స‌ర్దేశాయ్‌, రాహుల్ ద్ర‌విడ్ కూడా ఈ ఘ‌నత సాధించారు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 618 ప‌రుగులు చేసిన జైస్వాల్ వారి స‌ర‌స‌న నిల‌బ‌డ‌టం విశేషం.

దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయ‌న త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బీసీసీఐ స్థాయిలో మన జట్టును ‘భారత్ క్రికెట్‌ టీమ్‌’ అని పిలవాలని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.