మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
Stampede
యూపీ సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్.. పరిస్థితిపై ఆరా
బెనిఫిట్ షోలు ఉండవని చెప్పిన రెండు వారాల్లోనే యూటర్న్ ఎందుకు : హరీశ్ రావు
ఈ ఘటనలో 9 మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం
ఎప్పటిలాగే బాబా సిద్ధేశ్వర్ నాథ్ దర్శనార్థం భక్తులు ఆదివారం భారీ ఎత్తున తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు దేవాలయ నిర్వహణ సభ్యులు ఎన్సీసీ క్యాడెట్లకు బాధ్యతలు అప్పగించారు.
హథ్రాస్ జిల్లా సికింద్రారావు సమీపంలోని ఫుల్రాయ్ గ్రామంలో తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్న భోలే భాబాకు సంబంధించిన ప్రార్థనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు.