Shruti Sharma ranks first nationally.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) – 2021 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫలితాల్లో 685 మంది అభ్యర్థులు యూపీఎస్సీకి అర్హత సాధించారు. ఈ ఏడాది టాప్ 4లో నలుగురూ అమ్మాయిలే ఉండటం విశేషం. శృతి శర్మ జాతీయ స్థాయిలో తొలి ర్యాంక్ సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో అంకిత అగర్వాల్, గామినీ సింగ్లా, ఐశ్వర్యా వర్మ నిలిచారు. వీరి తర్వాత ఉత్కర్ష్ ద్వివేది (5), యక్ష్ చౌదరి (6), సామి ఏకే ఎస్ […]