2023-24 సీజన్ కు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తం 26 మంది క్రికెటర్లతో కూడిన నాలుగు గ్రేడ్ల కాంట్రాక్టు వివరాలను బోర్డు సిద్ధం చేస్తోంది.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ గెలుపుతో సన్నాహాలు ప్రారంభించింది. అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ తొలిపోరులో 6 వికెట్ల విజయం సాధించింది.