అదానీ వ్యవహారంపై మాజీ సీఎం జగన్పై విమర్శలు చేస్తున్న షర్మిలకు వైసీపీ నేత రోజా కౌంటర్ ఇచ్చారు.
Sharmila
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు షర్మిల.
ఆస్తుల వివాదంపై మాజీ సీఎం జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో షర్మిల, విజయమ్మపై పిటిషన్ దాఖలు చేశారు.
లోకేష్, షర్మిల కలసి ఉన్న ఫొటో, వీడియోలను పోస్ట్ చేస్తూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ అభిమానులు.
జగన్ ని ఉద్దేశపూర్వకంగానే ఇరుకున పెట్టాలని ఇరువర్గాలు భావించడం ఇక్కడ విశేషం. అటు టీడీపీ, ఇటు షర్మిల ఓ ప్లాన్ ప్రకారమే జగన్ పేరు ప్రస్తావించారని, వైసీపీని విమర్శించారని తెలుస్తోంది.
జగన్ పై ఘాటు ట్వీట్ వేసిన షర్మిల, కూటమి ప్రభుత్వానికి మాత్రం సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు.
విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతిచ్చిన జగన్, కాంగ్రెస్ తనతో కలసి రాలేదని అనడం సరికాదన్నారు షర్మిల.
వివేకా హంతకులతో కలసి జగన్ తిరుగుతున్నారని, బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఆయన ఎందుకు ధర్నా చేయలేదని లాజిక్ తీశారు షర్మిల.
సిద్ధం సభల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైసీపీ, పార్టీపరంగా కనీసం వైఎస్ఆర్ నివాళి సభ కూడా నిర్వహించలేదని మండిపడ్డారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సభ ఏర్పాటు చేశామని, ఆయనకు ఘన నివాళులర్పించామని చెప్పుకొచ్చారు.