పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు.. 11 మందికి గాయాలుJuly 30, 2024 సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు.
పాకిస్థాన్: ఆహార పంపిణీ కేంద్రం వద్ద మళ్ళీ తొక్కిసలాట… 12 మంది మృతి !April 1, 2023 రంజాన్ సందర్భంగా ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజలకు ఉచిత ఆహార పంపిణీ చేపట్టింది. అసలే ఆర్థిక సంక్షోభంతో ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఈ ఫ్యాక్టరీ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాంతో తీవ్ర తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు.