ఆస్తుల వివాదంపై జగన్ పిటిషన్పై విచారణ వాయిదాNovember 8, 2024 హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో సరస్వతీ పవర్ కేసుకు సంబంధించి జగన్ పిటిషన్పై విచారణ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.