ఐపీఎల్ లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు.
Rohit Sharma
ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ సరికొత్త కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ వారసత్వం కొనసాగిస్తానని ప్రకటించాడు.
ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పలు అరుదైనరికార్డులతో హేమాహేమీల సరసన చోటు సంపాదించాడు.
ఐసీసీ టెస్టు లీగ్ ఆఖరి టెస్టులో సైతం ఇంగ్లండ్ పై భారత్ పైచేయి సాధించింది. భారీతొలిఇన్నింగ్స్ ఆధిక్యతతో పట్టు బిగించింది.
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐసీసీ టెస్టులీగ్ లో భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ ల దూకుడుకొనసాగుతోంది.
వందటెస్టు మ్యాచ్ ల హీరో అశ్విన్ తో తన ప్రయాణం ఈనాటిది కాదని, అశ్విన్ భారత క్రికెట్ కు దొరికిన ఆణిముత్యమంటూ కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడాడు.
ఈ మ్యాచ్ నెగ్గితే భారత్ గత 112 ఏళ్లలో ఏ జట్టుకూ దక్కని అద్భుతమైన రికార్డును సొంతం చేసుకోబోతుంది.
తిలక్ వర్మ, రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్ ఫస్ట్ టైం కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఇక స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ గ్రేడ్ – B నుంచి గ్రేడ్ – A జాబితాలోకి ప్రమోషన్ పొందాడు.
సాంప్రదాయ టెస్టు క్రికెట్ ప్రస్తుత భారతజట్టులో వయసు మీద పడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. 15 సంవత్సరాలుగా జట్టునే పట్టుకొని వేలాడే క్రికెటర్ల సంఖ్య ఎక్కువైపోతోంది.
గిల్ స్థాయికి తగ్గట్టుగా రాణించాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దమనసుతో త్యాగం చేయక తప్పదని క్రికెట్ పండితులు అంటున్నారు.