స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వరుస వైఫల్యాలతో జట్టుకు వచ్చిన నష్టం ఏమీలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తేల్చిచెప్పాడు.
Rohit Sharma
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ భారత్..2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరుకొంది. ఇంగ్లండ్ పై భారీవిజయంతో బదులుతీర్చుకొంది.
టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ ఐదోసారి చేరుకొంది. సూపర్-8 ఆఖరిరౌండ్ పోరులో 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాను చిత్తు చేసింది.
టీ-20 ప్రపంచకప్ సూపర్-8 సమరానికి ఈ రోజు ఆంటీగాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో తెరలేవనుంది. తొలిపోరులో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాకు పసికూన అమెరికా సవాలు విసురుతోంది.
ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ గా వెలవెలబోయిన హార్థిక్ పాండ్యా..టీ-20 ప్రపంచకప్ లో మాత్రం భారత వైస్ కెప్టెన్ గా మెరుపులు మెరిపిస్తున్నాడు.
ప్రస్తుతం రోహిత్తోపాటు క్రికెట్ ఆడుతున్నవారిలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సులు కొట్టాడు. అత్యధిక సిక్సుల జాబితాలో అతని స్థానం 9. డేవిడ్ వార్నర్ 312 సిక్సులతో 11వ స్థానంలో, 294 సిక్సులతో మన కోహ్లీ 12వ స్థానంలో ఉన్నాడు.
2024- టీ-20 ప్రపంచకప్ ను భారత క్రికెట్ హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ జంట రికార్డులతో మొదలు పెట్టాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినంత పని చేశాడు.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ ల చరిత్రలోనే ఓ అసాధారణ రికార్డుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉరకలేస్తున్నాడు. వరుసగా 9వ ప్రపంచకప్ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు.
భారత్ ను విశ్వవిజేతగా నిలపటానికి ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ దిగ్గజ ఆటగాళ్లు విరాట్, రోహిత్ లకు ఆఖరి అవకాశంగా కనిపిస్తోంది.
భారత క్రికెట్ త్రీ-ఇన్- వన్ ఓపెనర్, సూపర్ హిట్ కెప్ట్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు తన 37వ పుట్టినరోజును ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు.