మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Road accident
10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు..వీరిలో బస్సు క్లీనర్, ఇద్దరు కూలీల పరిస్థితి విషమం
ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ పట్టణంలో ఓ పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
కర్నాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
మినీ వ్యానులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్లు కాగా, ఒకరు తూర్పు గోదావరి జిల్లా కడియపులంక వాసిగా గుర్తించారు.