richest Indian

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు.