Reveals

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెల‌వ‌డానికి చివ‌రి ఓవ‌ర్లో 15 ప‌రుగులు కావాలి. కానీ 14 ప‌రుగులే చేయ‌డంతో మ్యాచ్ టై అయింది.

కరణ్ జోహార్ సమంత వ్యక్తిగత జీవితంపై పలు ప్రశ్నలను అడిగాడు. ముఖ్యంగా విడాకులపై పలు ప్రశ్నలకు సమంత సమాధానాలు ఇచ్చింది. నాగచైతన్యతో తాను విడిపోవడం సామరస్యంగా జరగలేదని సమంత ఆ షోలో పేర్కొంది.