Remedies

అరటి పండు ఉపయోగించి కూడా పగుళ్లను తగ్గించవచ్చు. అరటి పండును గుజ్జులాగా చేసి పగిలిన మడమలపై రాయాలి. ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంటి చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా పగుళ్లను తగ్గించవచ్చు