చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగింపు సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు సాధించింది.
Ravichandran Ashwin
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగింపు సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు సాధించింది.
టెస్టు చరిత్రలో అరుదైన జంట రికార్డులు నెలకొల్పిన భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ ను తమిళనాడు క్రికెట్ సంఘం అపూర్వరీతిలో సత్కరించింది.
భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ లో నిలిచాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా ఈ ఘనత సాధించాడు.
భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేటు వయసులో ఘాటైన రికార్డుతో తనకు తానే సాటిగా నిలిచాడు.
వందటెస్టు మ్యాచ్ ల హీరో అశ్విన్ తో తన ప్రయాణం ఈనాటిది కాదని, అశ్విన్ భారత క్రికెట్ కు దొరికిన ఆణిముత్యమంటూ కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడాడు.
భారత క్రికెట్ కు గత 13 ఏళ్లుగా అరుదైన విజయాలు, అసాధారణ రికార్డులు అందిస్తూ వచ్చిన స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్టుల మైలురాయికి ఓ మ్యాచ్ దూరంలో నిలిచాడు.
తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రాలే వికెట్ తీసి 500 వికెట్ల రికార్డు సృష్టించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో టామ్ హార్ట్లీ వికెట్ తీసి 250 లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ వికెట్లు తీసిన తొలి బౌలర్గా మరో అరుదై ఘనత సాధించాడు.
టెస్ట్ల్లో 500 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్గా తొలి ఇన్నింగ్స్లో రికార్డు సృష్టించిన రెండో రోజు ఆట ఆడకుండానే ఇంటికి వెళ్లిపోయాడు.
పరుగుల మోతతో సాగుతున్న రాజకోట టెస్ట్ రెండోరోజు ఆట నుంచి భారత తురుపుముక్క అశ్విన్ అర్థంతరంగా వైదొలిగాడు. ఇంగ్లండ్ 2 వికెట్లకు 207 పరుగుల స్కోరుతో భారత్ కు దీటుగా బదులిచ్చింది.