ration vehicles

గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, తమకు ఖాళీ ఉన్న సమయాల్లో రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకునేవారని, కానీ జగన్ నిర్ణయం వల్ల వీధుల్లో బండ్ల ముందు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం వచ్చిందన్నారు చంద్రబాబు.