మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా ‘భారతరత్న’ ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Ratan Tata
భారత ప్రభుత్వం తరఫున రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
అనారోగ్యంతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ… బుధవారం తుది శ్వాస విడిచిన వ్యాపార దిగ్గజం
తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాని ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తెలిపారు.