మార్గదర్శి ముసుగులో తాను చేస్తున్న అక్రమాలు, మోసాలు ఇప్పటికే జనాలందరికీ తెలిసిపోయాయని రామోజీ గింజుకుంటున్నారు. తవ్వేకొద్ది ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయో అనే టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే తనకు అనుకూలంగా కోర్టు నుండి బ్లాంకెట్ ఆర్డర్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు.