raghurama raju

పవన్ కల్యాణ్ తో కలసి టీ తాగడం కోసం ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఆల్రడీ జరిగిందని, లోకేష్ తో కలసి అరకు కాఫీ తాగేవారితో మరో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్ట వచ్చని అన్నారు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.