ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు దాఖలు చేసిన పిటిషన్ ను లోక్ సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో రఘురామ వర్గం జోష్ లో ఉంది. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్, పార్టీ నేతలపై ఆయన విమర్శలు సంధిస్తున్నారు. అనర్హత పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఈ దశలో.. రఘురామపై ఎంపీ విజయసాయి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనర్హత వేటు పడలేదని సంతోషించొద్దని, […]