PV Sindhu

సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో భారత దిగ్గజ షట్లర్‌ పీవీ సింధు అదరగొట్టింది. ఏకంగా మూడు టైటిళ్లు గెలిచి భారత షట్లర్లు దుమ్మురేపారు

తొలి గేమ్‌లో గెలిచే అవకాశం చేజార్చుకున్న సింధు ఆ తరువాత పుంజుకోలేకపోయింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ ఇదే బిన్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెలవడం విశేషం.

తెలుగు దిగ్గజ ఒలింపియన్లు శరత్ కమల్, పీవీ సింధులకు అరుదైన గౌరవం దక్కింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి సంయుక్త పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

2024-ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో భారత షట్లర్ల పోరు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ముగిసింది. టాప్ స్టార్లు సింధు, ప్రణయ్ లకు సైతం పరాజయాలు తప్పలేదు.

ప్రతిష్టాత్మక ఆల్-ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువఆటగాడు లక్ష్యసేన్ చేరుకొన్నాడు.

తెలుగుతేజం పీవీ సింధు సంపాదన ఏడాది ఏడాదికీ పెరిగిపోతోంది. 2023లో అత్యధికంగా ఆర్జించిన అంతర్జాతీయ మహిళా క్రీడాకారుల జాబితాలో చోటు సంపాదించింది.