Prime Minister Narendra Modi has to face the heat of Telangana on November 12 as some of the political parties, student unions and other trade unions making arrangements to register their protests on various issues related to the state where the BJP ruled Central Government failed to address them so far.
protests
ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాఠీచార్జ్ లు, అరెస్టులతో పాటు కాల్పులకు కూడా తెగించింది. పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిన్న సికిందరాబాద్ లో జరిగిన ప్రదర్శన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రాకేష్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ రైల్వే స్టేషన్ పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. వరంగల్ లో కొద్ది సేపటిక్రితం రాకేష్ అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. వందలాది మంది ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆవేశంగా ఉన్న యువకులు నరేంద్ర మోడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాగారు. అంతిమ యాత్ర వరంగల్ రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే […]