President Election 2022

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే టీడీపీ మాత్రం ఇప్పటివరకు తమ వైఖరి స్పష్టంగా ప్రకటించలేదు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తారా, లేక ప్రతిపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేస్తారా అనేది బయటపెట్టలేదు. అయితే ఈ ముసుగులో గుద్దులాట దేనికంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రాజ్యాంగపరమైన పదవుల విషయంలో ఏకాభిప్రాయం ఉండాలన్నది తమ విధానం అని.. అందుకే […]