రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
President Draupadi Murmu
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కలిశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రపతిపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు.
జనవరి 31వ తేదీన పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.