Prachanda

నిన్న‌ నేపాల్ పార్లమెంట్‌లో ప్రధానిపై విశ్వాస తీర్మానానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ జరిగింది. నేపాల్ ఫెడరల్ పార్లమెంట్లో 275 మంది సభ్యులు గల‌ దిగువ సభ నుంచి ప్రచండ మొత్తం 268 ఓట్లను సాధించారు. ఒకరు ఎలిమినేట్ కాగా నలుగురిని ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతించలేదు.