Population

జనాభాకు సంబంధించి చైనా, భారత్ నుంచి కచ్చితమైన సమాచారం అందకపోవడం వల్లే ఏప్రిల్‌లో ఏ తేదీన భారత్‌లో అత్యధిక జనాభా నమోదవుతుందన్న విషయం చెప్పలేమని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్ల(800 కోట్లు) మార్క్‌ను అందుకోనుంది. యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం నవంబర్ నెల మధ్యలో మానవాళి ఈ మైల్ స్టోన్‌ను దాటనుంది.